Sunday, June 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జన్‌పథ్‌ రోడ్డులో ఉన్న సీసీఎస్‌ భవనంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుంది. దాదాపు 13 ఫైరింజన్లతో మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం రాలేదు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -