Thursday, January 22, 2026
E-PAPER
Homeజాతీయంఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి

ఝార్ఖండ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. 10 మంది మావోయిస్టులు మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: పశ్చిమ సింగ్భూమ్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో 10 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. భద్రతా బలగాలు మావోయిస్టుల స్థావరాలపై దాడి చేయడంతో ఈ ఎన్‌కౌంటర్ జరిగినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -