Tuesday, June 24, 2025
E-PAPER
Homeజాతీయంచెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌లో భారీ దోపిడీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే స్టేషన్‌ సమీపంలో ఈ తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు రైల్లో భారీ దోపిడీకి పాల్పడ్డారు. ముంబయి నుంచి చెన్నైకి వెళ్లే చెంగల్‌పట్టు ఎక్స్‌ప్రెస్‌ రైల్లో ఈ ఘటన జరిగింది. దుండగులు కోమలి రైల్వేస్టేషన్‌ సమీపంలో సిగ్నల్‌ కేబుల్‌ కత్తిరించి రైలును ఆపారు. ఆ తర్వాత బోగీలోకి చొరబడి ప్రయాణికులను బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలు దోచుకున్నారు. ఈ ఘటనపై బాధిత ప్రయాణికులు రేణిగుంట రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -