Monday, August 25, 2025
E-PAPER
spot_img
Homeమెదక్జహీరాబాద్ డిపోలో ఎండి సజ్జనార్  అకస్మికంగా తనిఖీ

జహీరాబాద్ డిపోలో ఎండి సజ్జనార్  అకస్మికంగా తనిఖీ

- Advertisement -

నవతెలంగాణ-జహీరాబాద్ : జహీరాబాద్ ఆర్టీసీ డిపోలో ఆ సంస్థ ఎండి  సజ్జనార్  ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదివారం రాత్రి 10 గంటలకు జహీరాబాద్ డిపోకు విచ్చేయడం జరిగినది. కండక్టర్ డ్రైవర్ , మెకానిక్ సోదరులతో ముఖాముఖిగా మాట్లాడి డిపో బాగోగులు వారి సమస్యలు తెలుసుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో డిఎం రాజు సమి , అసిస్టెంట్ మేనేజర్, మరియు ఎం.ఎఫ్  కార్మికులు పాల్గొన్నారు. 

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad