- Advertisement -
హైదరాబాద్: వ్యక్తిగత సంరక్షణ బ్రాండ్లు పిఅండ్జి, హెచ్యుఎల్, హిమాలయాలతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు ఇ-కామర్స్ సంస్థ మీషో తెలిపింది. ఆయా సంస్థలతో భాగస్వామ్యాన్ని మరింత పెంచుకోవడం ద్వారా ద్వితీయ శ్రేణీ నగరాల్లోని పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ను తీర్చనున్నట్లు ఆ సంస్థ పేర్కొంది.
- Advertisement -