- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: నవతెలంగాణ దినపత్రిక 10సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా పత్రిక యజమాన్యానికి, విలేకర్లకు, సిబ్బందికి, ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలిపిన తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.
- Advertisement -