Thursday, September 11, 2025
E-PAPER
Homeతాజా వార్తలునిజాంసాగర్ లోకి స్వల్ప వరద 

నిజాంసాగర్ లోకి స్వల్ప వరద 

- Advertisement -

నవతెలంగాణ-నిజాంసాగర్ :  మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రాజెక్టులోకి 1076 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని ప్రాజెక్ట్ ఏఈఈ శివ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5.567 టీఎంసీల నీరు నిలువ ఉంది అని ఆయన తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -