Wednesday, February 4, 2026
E-PAPER
Homeజాతీయంపార్ల‌మెంట్ ఎదుట ఎంపీల ఆందోళ‌న‌

పార్ల‌మెంట్ ఎదుట ఎంపీల ఆందోళ‌న‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్: పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో యూరోపియన్‌ యూనియన్‌, అమెరికాతో చేసుకున్న ఒప్పందాల వివరాలను పార్లమెంటు ముందుంచాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. నేడు కూడా లోక్‌సభ ప్రారంభం అవ్వగానే ప్రతిపక్ష సభ్యులు ఈ ఒప్పందాలపై చర్చ పెట్టాలని ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్‌ చేశారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ పరిణామాలతో సభ ప్రారంభమైన ఐదు నిమిషాలకే మధ్యాహ్నం 12 గంటల వరకు స్పీకర్‌ వాయిదా వేశారు. మరోవైపు బుధవారం రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపై తీర్మానంపై ప్రధాని మోడీ మాట్లాడడనున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -