- Advertisement -
న్యూఢిల్లీ: క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీని తమ బ్రాండ్ అంబాసీడర్గా నియమించుకున్నట్టు డెట్టాల్ తెలిపింది. దీంతో తమ సబ్బులు, బాడీవాష్, హ్యాండ్ వాష్ శ్రేణీ ఉత్పత్తులకు ఆయన ప్రచారం కల్పించనున్నారని ఆ సంస్థ పేర్కొంది. డెట్టాల్ కొత్త క్యాంపెయిన్ డెట్టాల్ ఐసి కూల్ కోసం డెట్టాల్తో జత కట్టడం తనకు ఎంతో ఉత్సాహంగా ఉందని ధోనీ పేర్కొన్నారు.
- Advertisement -