Sunday, November 2, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా రోహిత్‌ దంపతులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న నారా రోహిత్‌ దంపతులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: సినీ నటుడు నారా రోహిత్, తన సతీమణి శిరీష (సిరి)తో కలిసి ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో టీటీడీ  అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -