Thursday, August 21, 2025
E-PAPER
spot_img
HomeAnniversaryప్రజా సమస్యలపై స్పందించి రాసేది పత్రిక నవ తెలంగాణ

ప్రజా సమస్యలపై స్పందించి రాసేది పత్రిక నవ తెలంగాణ

- Advertisement -

రాగం ఐలయ్య యాదవ్…
యాదవ సంఘం మండల ఉపాధ్యక్షులు
నవ తెలంగాణ-మల్హర్ రావు : ప్రజల సమస్యలు ఎప్పటికప్పుడు తెలుసుకొని ప్రభుత్వానికి చేరవేసి అధికారుల ద్వారా ప్రజలకు సమస్యలు పరిష్కారం చేస్తూ,అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్న పత్రిక నవతెలంగాణ.పత్రిక స్పందిస్తున్న తీరు అభినందనీయం.నవ తెలంగాణ 10వ వార్షికోత్సవం సందర్భంగా పత్రిక యాజమాన్యానికి,పాఠకులను, విలేకరులకు శుభాకాంక్షలు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad