- Advertisement -
అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్ను ఆ పార్టీ హైకమాండ్ బుధవారం సాయంత్రం ప్రకటించింది. ఈ మేరకు ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆమోదం మేరకు అభ్యర్థిని ఖరారు చేసినట్టు తెలిపారు.
- Advertisement -