Saturday, June 21, 2025
E-PAPER
Homeఆటలుపారిస్ డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం

పారిస్ డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు స్వర్ణం

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: పారిస్ డైమండ్ లీగ్‌ జావెలిన్ త్రోలో భారత అథ్లెట్ నీరజ్ చోప్రా స్వర్ణం గెలిచాడు. నీరజ్ 888.16 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ (87.88 మీటర్లు) రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్ తన మొదటి ప్రయత్నంలోనే స్వర్ణం గెలుచుకున్నాడు. దోహా మీట్‌లో భారత అథ్లెట్ 90 మీటర్ల రికార్డును నీరజ్ బద్దలు కొట్టాడు. 90.23 మీటర్లు విసిరిన నీరజ్, జర్మనీకి చెందిన జూలియన్ వెబర్ తరువాత రెండో స్థానంలో నిలిచాడు. నీరజ్ ఎనిమిది సంవత్సరాల తర్వాత పారిస్ డైమండ్ లీగ్‌లో పోటీపడుతున్నాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -