- Advertisement -
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
అక్కన్నపేట మండల నూతన ఎస్సైగా బాధ్యతలు స్వీకరించిన ఎస్ఐ చాతరాజు ప్రశాంత్ సోమవారం హుస్నాబాద్ ఏసిపి కార్యాలయంలో ఏసిపి సదానందంను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందజేశారు. ఆయనతో పాటు ఎస్ ఐ విజయ్ భాస్కర్ ఉన్నారు.
- Advertisement -