Sunday, January 11, 2026
E-PAPER
Homeజాతీయంనేడు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ

నేడు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో నిర్మలా సీతారామన్ భేటీ

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం కానున్నారు. రాబోయే కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ఈ భేటీ జరుగుతుంది. ఈ సందర్భంగా, బడ్జెట్ తయారీకి సంబంధించి రాష్ట్రాల విజ్ఞప్తులను, సూచనలను కేంద్రమంత్రి స్వీకరించనున్నారు. ఇది బడ్జెట్ రూపకల్పనలో రాష్ట్రాల భాగస్వామ్యాన్ని నిర్ధారించే ముఖ్యమైన సమావేశం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -