Tuesday, May 20, 2025
Homeజాతీయంజమ్ముకశ్మీర్‌పై మాట్లాడే అర్హత ఏ దేశానికీ లేదు: విదేశాంగశాఖ

జమ్ముకశ్మీర్‌పై మాట్లాడే అర్హత ఏ దేశానికీ లేదు: విదేశాంగశాఖ

- Advertisement -

నవతెలంగాణ -ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌ సమస్యలపై మాట్లాడే అర్హత ఏ ఇతర దేశానికి లేదని విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్‌ మిస్రీ అన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌ వివరాలను పార్లమెంట్‌ స్టాండింగ్‌ కమిటీకి మిస్రీ వివరించారు. పాక్‌లోని సూత్రధారులతో ఉగ్రవాదులు సంభాషించినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఉగ్రవాదులు పాక్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నారని చెప్పారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -