Saturday, December 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుచమురు నౌక సీజ్‌.. అందులో భారతీయ సిబ్బంది!

చమురు నౌక సీజ్‌.. అందులో భారతీయ సిబ్బంది!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : గల్ఫ్‌ ఆఫ్‌ ఒమన్‌లో ఓ చమురు నౌకను ఇరాన్‌ సీజ్‌ చేసింది. అందులో భారతీయులతోపాటు శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు చెందిన 18 మంది సిబ్బంది ఉన్నట్లు స్థానిక మీడియా వెల్లడించింది. 60 లక్షల లీటర్ల డీజిల్‌ను అక్రమంగా తరలిస్తున్నట్లు ఇరాన్‌ ఆరోపించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -