Wednesday, May 21, 2025
Homeఅంతర్జాతీయంపహల్గాం ఉగ్రదాడి.. మోడీకి పుతిన్‌ ఫోన్‌

పహల్గాం ఉగ్రదాడి.. మోడీకి పుతిన్‌ ఫోన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ప్రధాని మోడీతో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్‌లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. పహల్గాం మృతులకు సంతాపం తెలిపిన పుతిన్‌.. ఉగ్రపోరులో భారత్‌కు అండగా ఉంటామని చెప్పారు. ఉగ్రవాదులు, వారి మద్దతుదారులను చట్ట ప్రకారం శిక్షించాలన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -