Saturday, May 10, 2025
Homeజాతీయం24 చోట్ల ఫైటర్‌ జెట్లతో దాడికి పాక్ య‌త్నం: ఖురేషి

24 చోట్ల ఫైటర్‌ జెట్లతో దాడికి పాక్ య‌త్నం: ఖురేషి

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైదరాబాద్‌: పాకిస్తాన్‌కు గట్టి జవాబు ఇస్తున్నామని కల్నర్‌ సోఫియా ఖురేషి తెలిపారు. శనివారం జరిగిన ప్రెస్‌మీట్‌లో కల్నర్‌ సోఫియా ఖురేషి మాట్లాడుతూ.. పాకిస్తాన్‌ రెచ్చగొడుతూ దాడులు చేస్తూనే ఉందన్నారు. 24 చోట్ల ఫైటర్‌ జెట్లతో దాడికి ప్రయత్నించిందని.. పాకిస్తాన్‌ భారత సరిహద్దుల వెంట భారీగా దాడులు చేస్తోందని తెలిపారు. శ్రీనగర్‌, అవంతీపురా, ఉద్ధంపూర్‌ వైమానిక స్థావరాలపై దాడులు చేసిందన్నారు. ప్రతీగా పాకిస్తాన్‌ ఎయిర్‌ బేస్‌లపై భారత్‌ ప్రతిదాడులు చేసిందన్నా. భారత్‌ పూర్తి సంయమనంతో వ్యవహరిస్తోందని తెలిపారు. ప్రతిదాడుల్లో భాగంగా బాలిస్టిక్‌ క్షిపణులను వాడుతున్నామన్నారు. s-400ను ధ్వంసం చేశామంటూ పాక్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -