Thursday, July 17, 2025
E-PAPER
Homeజాతీయంఈనెల 21నుంచి పార్లమెంట్..కీల‌క బిల్లుల‌కు కేంద్రం స‌న్నాహాలు

ఈనెల 21నుంచి పార్లమెంట్..కీల‌క బిల్లుల‌కు కేంద్రం స‌న్నాహాలు

- Advertisement -


న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఈ నెల 21వ తేదీ నుంచి వ‌చ్చే నెల 21వ‌ర‌కు సాగ‌నున్నాయి. నెల రోజుల పాటు సాగే పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ప‌లు కీల‌క బిల్లుల‌ను ప్ర‌వేశ‌పెట్టి, ఆమోదించాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం స‌న్నాహాలు చేస్తుంది. అయితే ఈ స‌మావేశాల్లో వివిధ అంశాల‌కు చెందిన ఎనిమిది బిల్లుల‌ను మోడీ ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.

పార్లమెంట్ ముందుకు వెళ్లే 8 బిల్లులు ఇవే..

  • వస్తువులు, సేవల పన్ను (సవరణ) బిల్లు 2025
  • పబ్లిక్ ట్రస్ట్ (నిబంధనల సవరణ) బిల్లు 2025
  • ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (సవరణ) బిల్లు 2025
  • పన్ను చట్టాలు (సవరణ) బిల్లు 2025
  • జియో-హెరిటేజ్ సైట్స్ & జియో-రిమైన్లు (సంరక్షణ-నిర్వహణ) బిల్లు 2025
  • గనులు-క్వారీలు (అభివృద్ధి-నియంత్రణ) సవరణ బిల్లు 2025
  • జాతీయ క్రీడా పరిపాలన బిల్లు 2025
  • జాతీయ డోపింగ్ నిరోధక (సవరణ) బిల్లు 2025
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -