Tuesday, April 29, 2025
Homeట్రెండింగ్ న్యూస్బాలకృష్ణ, అజిత్ కుమార్‌ల‌కు ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు

బాలకృష్ణ, అజిత్ కుమార్‌ల‌కు ప‌వ‌న్ శుభాకాంక్ష‌లు

నవతెలంగాణ – హైదరాబాద్: నంద‌మూరి బాల‌కృష్ణ‌, త‌మిళ హీరో అజిత్ కుమార్ సోమ‌వారం ప‌ద్మభూష‌ణ్‌ పుర‌స్కారం అందుకున్న విష‌యం తెలిసిందే. నిన్న రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌దీ ముర్ము చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు. దీంతో సోష‌ల్ మీడియాలో శుభాకాంక్ష‌లు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ వారికి శుభాకాంక్ష‌లు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img