Wednesday, June 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :ఎస్సై

సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి :ఎస్సై

- Advertisement -

నవతెలంగాణ – మద్నూర్ 
డోంగ్లి మండల కేంద్రంలో బుధవారం మద్నూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులకు సైబర్ మోసాలపై ఎస్సై విజయ్ కొండా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు ప్రజలు ఆన్లైన్ , ఆఫ్లైన్ మోసాలకు గురి కావద్దని పలు సూచనలు, సలహాలు అందించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పోలీసులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -