- Advertisement -
నవతెలంగాణ-సదాశివ నగర్ : సదాశివనగర్ మండల పరిషత్ కార్యాలయంలో శనివారం నుండి ఈ నెల 9వ తేదీ వరకు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నట్లు తెలిపారు ఎన్నికల విధులు నిర్వహించేవారు పోస్టల్ బ్యాలెట్ సద్విని చేసుకోవాలని ఎంపీడీవో సంతోష్ కుమార్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు
- Advertisement -


