- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న మోదీ చైనాలో పర్యటించనున్నారు. షాంఘై సహకార సదస్సులో మోడీ పాల్గొననున్నారు. గాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి ప్రధాని చైనాకు వెళ్లనున్నారు.
- Advertisement -