- Advertisement -
నవతెలంగాణ హుస్నాబాద్ రూరల్
హుస్నాబాద్ మండలంలోని ఐఓసి కార్యాలయంలో బుధవారం హుస్నాబాద్ తహసిల్దార్ లక్ష్మారెడ్డి ,మండల పరిషత్ లో ఎంపీడీవో, మండల సమైక్య కార్యాలయంలో ఏపీఎం తిరుపతి ప్రజా పాలన దినోత్సవ జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -