Friday, October 24, 2025
E-PAPER
Homeజిల్లాలుకామారెడ్డి జిల్లా నూతన సీపీఓగా రఘునందన్

కామారెడ్డి జిల్లా నూతన సీపీఓగా రఘునందన్

- Advertisement -

నవతెలంగాణ –  కామారెడ్డి 
కామారెడ్డి జిల్లా నూతన సిపిఓగా రఘునందన్ శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో స్పాటిఫై  ఆఫీసర్‌గా విధులు నిర్వహించిన రఘునందన్ పదోన్నతిపై కామారెడ్డి జిల్లాకు సిపిఓగా బదిలీ అయ్యారు. శుక్రవారం జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయన, కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌కు నోటుబుక్కులు అందజేశారు. కొత్త బాధ్యతల్లో సమర్థవంతంగా పనిచేయాలని, జిల్లా  అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా ఉండాలన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -