Wednesday, March 18, 2026
E-PAPER
Homeజిల్లాలురంజాన్ తోఫా పంపిణీ

రంజాన్ తోఫా పంపిణీ

- Advertisement -

నవతెలంగాణ-సదాశివ నగర్: రంజాన్ ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో బుధవారం పేద మైనార్టీలకు పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తాహ‌శీల్దార్ ఆకుల సత్యనారాయణ, సీడీసీ చైర్మన్ ఇర్షాదుద్దీన్, మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వడ్ల రాజేందర్, సదాశివరెడ్డి, లింగారెడ్డి, రాములు, దేవేందర్, రాజయ్య, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Ramadan Tofa Distribution
Ramadan Tofa Distribution
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -