Friday, June 13, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఅహ్మదాబాద్‌ దుర్ఘటనపై రామ్మోహన్‌ నాయుడు దిగ్భ్రాంతి

అహ్మదాబాద్‌ దుర్ఘటనపై రామ్మోహన్‌ నాయుడు దిగ్భ్రాంతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదంపై కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకొని విజయవాడ నుంచి హుటాహుటిన అహ్మదాబాద్‌కు బయల్దేరారు. డీజీసీఏ, ఎయిరిండియా, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలతో సమీక్షిస్తున్నారు. ఈ ఘటనపై స్పందిస్తూ.. ‘‘ప్రమాదంపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నా. సహాయ బృందాలు ఇప్పటికే ఘటనా స్థలిలో ఉన్నాయి’’ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -