మరో 15 ఏండ్లపాటు అధికారంలో బీఆర్‌ఎస్‌

మరో 15 సంవత్సరాలు అధికారంలో బీఆర్‌ఎస్‌ ఉంటుందని, నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర…

వాడి వేడిగా మండల సర్వసభ్య సమావేశం

ధరణితోనే భూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని షాద్‌నగర్‌ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌ అన్నారు. ఇన్‌చార్జి ఎంపిపి శోభ లింగం నాయక్‌ ఆధ్వర్యంలో…

బస్‌ స్టేషన్‌ అధికారుల ఇష్టారాజ్యం!

శంషాబాద్‌ బస్‌ స్టేషన్‌లో అధికారుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. కనీస నిబంధనలు పాటించకుండా ఇష్టానుసారం వ్యాపారాలకు అనుమతులు ఇస్తూ ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.…

కార్మికులకు అండగా సీఐటీయూ

– వికారాబాద్‌ జిల్లా అధ్యక్షులు ఆర్‌.మహిపాల్‌ – ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి కార్మికులకు అండగా సీఐటీయూ ఉంటుందని…

రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలి

– పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు – జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నవతెలంగాణ-వికారాబాద్‌ ప్రతినిధి తెలంగాణ రాష్ట్ర…

జిల్లా విద్యాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించండి

– ప్రభుత్వ పాఠశాలలో వెంటనే ప్రత్యేక స్కావెంజర్స్‌ ను నియమించాలి – వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఏఓకు టీఎస్‌యూటీఎఫ్‌ వినతి…

గిరిజన తండాల అభివృద్ధికి కృషి చేస్తాం

– సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి నవతెలంగాణ-ఆమనగల్‌ ఐక్యత ఫౌండేషన్‌ ద్వారా పేద ప్రజలం దరికీ విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు కల్పిం…

ఘనంగా సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవం

నవతెలంగాణ-రాజేంద్రనగర్‌ సీఐటీయూ ఆవిర్భావ దినోత్సవాన్ని రాజేంద్రనగర్‌ సర్కిల్‌లో మంగళవారం ఘనంగా నిర్వహించారు. రాజేంద్రనగర్‌లోని సీఐటీయూ భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో…

జలశక్తి అభియాన్‌తో భూగర్భజాలలు వృద్ధి

– జిల్లాలో జలశక్తి అభియాన్‌ కేంద్ర – నోడల్‌ బృంద సభ్యుల పర్యటన – బృందానికి అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌…

‘ఈత చెట్లను నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌కు వినతి’

నవతెలంగాణ-మర్పల్లి మర్పల్లి మండలం గ్రామం లోని కొంషట్‌పల్లి గ్రామంలోని సర్వే నెంబర్‌ 55,56,57, 58ల్లో ఈత చెట్లు నరికి వేసిన వారిపై…

కార్మికుల సమస్యలపై సీఐటీయూ నిరంతర పోరాటం

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ – పూడూరులో జెండా ఆవిష్కరణ నవతెలంగాణ-పూడూర్‌ కార్మికుల సమస్యల పరిష్కారానికి సీఐటీయూ నిరంతరం…

ప్రజల సమస్యలు తీరుస్తా

– హైతాబాద్‌లో పర్యటించిన చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య నవతెలంగాణ-షాబాద్‌ గ్రామ సమస్యల పరిష్కారం కోసమే శుభోదయం కార్యక్రమం నిర్వహిస్తున్నామని చేవెళ్ల…