- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుపతి జిల్లా గాజులమండ్యం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. క్రోమో మెడికేర్ పరిశ్రమలో రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు కార్మికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.
- Advertisement -