- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 27మందితో మరో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో ఆ పార్టీ కీలక నేతలు ఆయా అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేయనున్నారు. అదే విధంగా బీజేపీ కూడా 21మందితో తన అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. 234 అసెంబ్లీ స్థానాలకు ఏప్రిల్ 23న ఎన్నికలు జరనుండగా, మే 4న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.
- Advertisement -



