- Advertisement -
నవతెలంగాణ-రామగిరి : రామగిరి మండలంలోని ఆదివారంపేట గ్రామానికి చెందిన ఎలువాక (పెద్దొల్ల) మల్లయ్య (80) ఇటీవల అనారోగ్యంతో మరణించగా.. బాధిత కుటుంబాన్ని పరామర్శించి 25 కిలోల బియ్యాన్ని వితరణ చేసారు.ఈ కార్యక్రమంలో ఆదివారం పేట 2వ వార్డు సభ్యులు మైదం వెంకటేష్, మెడగోని మల్లేష్ గౌడ్,దాసిపెల్లి అంజి రెడ్డి తదితరులు ఉన్నారు. యువత ఇలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల గ్రామస్తులు హర్షం వెలి వెలిబుచ్చుతున్నారు.
- Advertisement -



