Monday, September 15, 2025
E-PAPER
Homeతాజా వార్తలుRoad Accident:ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం...ఇన్ఫోసిస్‌ ఉద్యోగి మృతి

Road Accident:ఓఆర్‌ఆర్‌పై రోడ్డు ప్రమాదం…ఇన్ఫోసిస్‌ ఉద్యోగి మృతి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌)పై కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని సౌమ్యారెడ్డి అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. ఇన్ఫోసిస్‌ కంపెనీకి చెందిన వీరంతా సరళ మైసమ్మ ఆలయానికి వెళ్లి వస్తుండగా అబ్దుల్లాపూర్‌మెట్‌ ఓఆర్‌ఆర్‌ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -