Thursday, December 11, 2025
E-PAPER
Homeక్రైమ్రూ.50 లక్షలు, 30 తులాల బంగారం చోరీ

రూ.50 లక్షలు, 30 తులాల బంగారం చోరీ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : నగరంలోని మలక్‌పేట ఆఫీసర్స్‌ కాలనీలోని ఓ ఇంట్లో భారీ చోరీ జరిగింది. రూ.50 లక్షల నగదు, 30 తులాల బంగారం, 40 తులాల వెండిని దొంగలు ఎత్తుకెళ్లారు. నేపాలీ ముఠానే చోరీ చేసిందని పోలీసులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేశారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -