Friday, January 30, 2026
E-PAPER
Homeజాతీయంశబరిమల బంగారం చోరీ కేసు:నటుడు జయరామ్‌ని విచారించిన సిట్‌

శబరిమల బంగారం చోరీ కేసు:నటుడు జయరామ్‌ని విచారించిన సిట్‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్: శబరిమల బంగారం చోరీ కేసులో సీనియర్‌ నటుడు జయరామ్‌ని సిట్‌ విచారించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఉన్నికృష్ణన్‌ పొట్టితో కలిసి జయరామ్‌ పలు పూజల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి మధ్య సంబంధం గురించి సిట్‌ ఆరా తీసినట్లు సమాచారం. శుక్రవారం చెన్నైలోని జయ్‌రామ్‌ నివాసానికి చేరుకున్న సిట్‌ అధికారులు.. ఆయన్ని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఉన్నికృష్ణన్‌ పొట్టితో సంబంధం ఏంటి?. ఎలా పరిచయం? ఇద్దరి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు ఉన్నాయా? అని ఆరా తీసినట్లు తెలుస్తోంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -