Friday, May 9, 2025
Homeజాతీయంపోర్టులు, నౌకలు, టర్మినల్స్‌లో సెకండ్‌ లెవెల్‌ భద్రత

పోర్టులు, నౌకలు, టర్మినల్స్‌లో సెకండ్‌ లెవెల్‌ భద్రత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్‌-పాక్‌ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పోర్టులు, నౌకలు, టర్మినల్స్‌లో భద్రత మరింత కట్టుదిట్టం చేశారు. పోర్టులు, నౌకలు, టర్మినల్స్‌లో సెకండ్‌ లెవెల్‌ భద్రతను పెంచుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ మేరకు ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని షిప్పింగ్‌ డైరెక్టర్‌ జనరల్‌ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -