- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: వెస్టిండీస్తో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో లంచ్ బ్రేక్ సమయానికి భారత్ 94/1 పరుగులు చేసింది. యశస్వి జైశ్వాల్ 40 పరుగులతో, సాయి సుదర్శన్ 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. కేఎల్ రాహుల్ 38 పరుగుల వద్ద వారికన్ బౌలింగ్లో ఔటయ్యాడు.
- Advertisement -