- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హర్మూజ్ జలసంధిలో నౌకల రాకపోకలు పూర్తిగా స్తంభించిపోవడంతో భారత్కు ఎగుమతులు, దిగుమతులపై తీవ్ర ప్రభావం పడింది. ముఖ్యంగా భారత్కు రసాయనాలు, ఎరువుల సరఫరాకు ఆటంకం ఏర్పడింది. దీంతో పాటు స్టీల్, మామిడి వంటి ఉత్పత్తుల ఎగుమతులపైనా తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిణామం దేశ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావాన్ని చూపనుంది.
- Advertisement -



