Monday, November 3, 2025
E-PAPER
Homeజాతీయంఅనిల్‌ అంబానీకి షాక్‌..

అనిల్‌ అంబానీకి షాక్‌..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్‌ గ్రూప్‌ చైర్మన్‌ అనిల్‌ అంబానీకి మరో షాక్‌ తగిలింది. మనీలాండరింగ్‌ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తాజాగా చర్యలు చేపట్టింది. ఈ మేరకు అనిల్‌ అంబానీకి చెందిన రూ.3,084 కోట్ల విలువైన 40కిపైగా ఆస్తులను అటాచ్‌ చేసింది. అక్టోబర్‌ 31న ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -