- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అమెరికాలోని నార్త్ కరోలినాలో అమెరికన్ ఫిష్ కంపెనీ రెస్టారంట్ సమీపంలో ఓ దుండగుడు బోటుపై నుంచి కాల్పులకు పాల్పడ్డాడు. దీంతో అక్కడి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా.. పలువురికి గాయాలైనట్లు సమాచారం. కాల్పుల అనంతరం దుండగుడు బోటులోనే పారిపోయాడు.
- Advertisement -