- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఉటాలోని సెంటినియల్ పార్కులో నిర్వహించిన వెస్ట్ ఫెస్ట్ కార్నివాల్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో 8 నెలల చిన్నారి సహా ముగ్గురు మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
- Advertisement -