- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: అస్సాం గాయకుడు జుబీన్ గార్గ్ (52) సింగపూర్లో ప్రమాదవశాత్తూ మరణించిన ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా జరుగుతోంది. ఆయన మరణంపై అనుమానాలు వ్యక్తమవుతుండగా, సీఎం హిమంత బిశ్వశర్మ ఆదేశాల మేరకు విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో నార్త్ఈస్ట్ ఇండియా ఫెస్టివల్ చీఫ్ ఆర్గనైజర్ శ్యామ్కాను మహంత, జుబీన్ మేనేజర్ సిద్ధార్థశర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని ఐజీఐ ఎయిర్పోర్టులో మహంత, గురుగ్రామ్లో శర్మను అదుపులోకి తీసుకొని గువాహటికి తరలించారు.
- Advertisement -