- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాల్లో ట్రేడింగ్ మొదలుపెట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ మదుపర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తొలుత స్వల్ప లాభాల్లో ప్రారంభమైన సూచీలు ప్రధాన షేర్లలో కొనుగోళ్లతో రాణిస్తున్నాయి. ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 81,224 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 83 పాయింట్ల లాభంతో 24,703 వద్ద ఉన్నాయి.
- Advertisement -