- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల నడుమ లాభాల్లో ట్రేడింగ్ మొదలు పెట్టిన సూచీలు ప్రస్తుతం ఫ్లాట్గా కదలాడుతున్నాయి. ఉదయం 9:28 గంటల సమయంలో సెన్సెక్స్ 56 పాయింట్ల లాభంతో 82,509 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 22 పాయింట్ల లాభంతో 25,125 వద్ద ఉన్నాయి.
- Advertisement -