Tuesday, June 3, 2025
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ముగిసిన వేసవి సెలవులు

ముగిసిన వేసవి సెలవులు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి తరగతులు పున:ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇవాళే పాఠ్యపుస్తకాల పంపిణీని మొదలుపెడతారు. కాగా ఈ ఏడాది నుంచి CBSE విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఇంటర్ క్లాసులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జూన్ 1 వరకు సెలవులు ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -