- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు వేసవి సెలవులు ముగిశాయి. నేటి నుంచి తరగతులు పున:ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఇవాళే పాఠ్యపుస్తకాల పంపిణీని మొదలుపెడతారు. కాగా ఈ ఏడాది నుంచి CBSE విధానాన్ని అనుసరిస్తున్న నేపథ్యంలో ఏప్రిల్ 1 నుంచి 23 వరకు ఇంటర్ క్లాసులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జూన్ 1 వరకు సెలవులు ఇచ్చారు.
- Advertisement -