- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: కమ్యూనిస్టు దిగ్గజం సురవరం సుధాకర్రెడ్డి అంతిమయాత్ర ముగిసింది. తెలంగాణ ప్రభుత్వ అధికారిక లాంఛనాల అనంతరం మగ్దూం భవన్ నుంచి ప్రారంభమైన అంతిమయాత్ర.. గాంధీ మెడికల్ కళాశాల వరకు కొనసాగింది. అనంతరం సురవరం సుధాకర్రెడ్డి భౌతికకాయాన్ని మెడికల్ కళాశాలకు ఆయన కుటుంబసభ్యులు అప్పగించారు.
- Advertisement -