Friday, December 26, 2025
E-PAPER
Homeక్రైమ్భార్యపై అనుమానం.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

భార్యపై అనుమానం.. పెట్రోల్ పోసి నిప్పంటించిన భర్త

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ నల్లకుంటలో దారుణం జరిగింది. వెంకటేశ్ అనే వ్యక్తి తన భార్య త్రివేణిపై అనుమానంతో ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుమారుడిని బయట నిలబెట్టి, నిద్రిస్తున్న భార్యపై ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో త్రివేణి సజీవ దహనం కాగా, కుమార్తె ప్రాణాలతో బయటపడింది. నిందితుడు పరారయ్యాడు, పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -