Monday, December 8, 2025
E-PAPER
Homeజాతీయంటీ20 ప్రపంచకప్‌.. జియోహాట్‌స్టార్ కీలక నిర్ణయం!

టీ20 ప్రపంచకప్‌.. జియోహాట్‌స్టార్ కీలక నిర్ణయం!

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌నకు సంబంధించి జియోహాట్‌స్టార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగా టోర్నీ అధికారిక ప్రసారకర్తగా వైదొలగాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వచ్చేఏడాది ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -