నిద్రిస్తున్న దంపతులపై పెట్రోల్‌ పోసి నిప్పంటించారు

నవతెలంగాణ – అమరావతి అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలో దారుణం చోటుచేసుకుంది. శనివారం అర్ధరాత్రి దంపతులపై దుండగులు పెట్రోల్‌పోసి నిప్పంటించారు. తాడిపత్రి…

గుంటూరులో డ్రగ్స్‌ కలకలం.. ఇద్దరు యువకుల అరెస్టు

నవతెలంగాణ – గుంటూరు తాడేపల్లి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని వడ్డేశ్వరంలో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఇద్దరు యువకుల్ని పోలీసులు శుక్రవారం…

ఘోర ప్రమాదంలో నలుగురు మృతి

నవతెలంగాణ – అమరావతి కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జిల్లాలోని ఆలమూరు మండల పరిధిలోని మడికి జాతీయ రహదారిపై…

ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్‌ను సకాలంలో ఛేదించాం

 డీజీపీ కెవి రాజేంద్రనాథ్‌రెడ్డి అమరావతి: విశాఖపట్నం వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ భార్య, కుమారుడు, ఆడిటర్‌ కిడ్నాప్‌ కేసులో పోలీసులు సకాలంలో…

ఏపీలోకి నైరుతి పవనాలు ప్రవేశం..

నవతెంగాణ – అమరావతి : కొన్ని నెలలుగా తీవ్ర ఉష్ణోగ్రత, వడగాల్పులతో తల్లడిల్లిన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు…

లోకేశ్ తో మేకపాటి భేటీ

నవతెలంగాణ – అమరావతి ఏపీలో ఎన్నికలకు మరో 9 నెలల సమయం మాత్రమే ఉంది. ఈ తరుణంలో నెల్లూరు జిల్లాలో రాజకీయ…

చంద్రబాబు నివాసం జఫ్తు పిటిషన్‌పై 6న తీర్పు

నవతెలంగాణ – హైదరాబాద్ టీడీపీ జాతీయ అధ్యక్షులు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అద్దెకు ఉంటున్న లింగమనేని రమేశ్ గెస్ట్…

పోలవరం ప్రాజెక్టు వద్ద పెద్దపులి సంచారం…

నవతెలంగాణ – అమరావతి పోలవరం ప్రాజెక్టు వద్ద పెద్ద పులి హడలెత్తిస్తోంది. పులి సంచారంతో ప్రాజెక్టు అధికారులు, కార్మికులు, స్థానికులు భయంతో…