అభివృద్ధిలో తెలుగు రాష్ట్రాలు పోటీ పడాలి: సీఎం రేవంత్‌

నవతెలంగాణ – హైదరాబాద్‌: బసవతారకం ఆస్పత్రి లక్షలాదిమందికి సేవలందిస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఆస్పత్రి వార్షికోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ‘‘ఏపీ…

ఈనెల 24 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

నవతెలంగాణ – అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత…

హైదరాబాద్‌తో తెగిపోయిన ఏపీ బంధం..

నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్-తెలంగాణ మధ్య పదేళ్లపాటు కొనసాగిన ఉమ్మడి బంధానికి తెరపడింది. తెలంగాణ, ఏపీగా ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత రాజధాని…

ఏపీ సీఈఓ ముకేశ్ కుమార్ మీనా ప్రెస్ మీట్‌..

నవతెలంగాణ – హైదరాబాద్:  ఏపీ వ్యాప్తంగా పోలింగ్ భారీ స్థాయిలో నమోద‌యింద‌ని, అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా పలుచోట్ల 2గంటల వరకు…

ఏపీలో కొన్ని పోలింగ్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. కొన్నిచోట్ల మాత్రం ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. పలు చోట్ల ఏకంగా పోలింగ్…

రేపే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్

నవతెలంగాణ – హైదరాబాద్ : రేపు మధ్యాహ్నం 3 గంటలకు ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. లోక్…

వైకాపాకు మంత్రి గుమ్మనూరు రాజీనామా

నవతెలంగాణ – విజయవాడ: వైకాపాకు మరో బిగ్ షాక్‌ తగిలింది. ఆ పార్టీని వీడుతున్నట్లు మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. విజయవాడలో…

ఏపీలో ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

నవతెలంగాణ – హైదరాబాద్: ఏపీలో ఇంటర్, పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలయింది. విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ షెడ్యూల్…

బంగాళాఖాతంలో వాయుగుండం…

నవతెలంగాణ – హైదరాబాద్: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడింది. ఇది డిసెంబరు 2న తీవ్ర వాయుగుండంగా మారుతుందని, డిసెంబరు…

ఏపీలో మళ్లీ తిరుగుతున్న చెడ్డీగ్యాంగ్..

చెడ్డీ గ్యాంగ్ దొంగలున్నారు జాగ్రత్త, తిరుపతి జిల్లా ప్రజలకు పోలీసుల హెచ్చరిక#CheddiGang #Tirupati #APnews#TirupatiPolice pic.twitter.com/4pxIMWOxvu — ABP Desam (@ABPDesam)…

ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దసరా కానుక

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దసరా పండుగ సందర్భంగా శుభవార్తను అందించింది. డీఏను విడుదల చేస్తూ ప్రభుత్వం…

నవంబర్ 15 తర్వాత ఏపీలో ‘కుల గణన’

నవతెలంగాణ – అమరావతి: ఏపీలో కుల గణన చేయాలని ఏపీ  ప్రభుత్వం నిర్ణయించింది. నవంబర్ 15 తర్వాత రాష్ట్రమంతటా కులాల వారీగా…